భారత్-వెస్టిండీస్ సిరీస్లో కొత్త రూల్
హైదరాబాద్ : గత కొంత కాలంగా ఫీల్డ్ అంపైర్లు నో బాల్స్ను గుర్తించడంలో పదేపదే విఫలమవుతున్నారనే ఆరోపణలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఫ్రంట్ ఫుట్ నోబాల్స్ను గుర్తించే బాధ్యతను థర్డ్ అంపైర్కే అప్పగిస్తున్నట్లు ఐసీసీ గురువారం అధ…